Maha Shivratri 2022: నీలకంఠేశ్వరుని ఆలయంలో భారీగా భక్తజనం | Nizamabad | ABP Desam
ABP Desam
Updated at:
01 Mar 2022 04:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMaha Shivaratri సందర్భంగా నిజామాబాబ్ జిల్లాలోని నీలకంఠేశ్వరుని ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందూరులో శివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అక్కడ భక్తుల రద్దీ ఎలా ఉందనే విషయంపై మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.