Nizamabad Bank Robbery : మూడు కోట్ల విలువైన బంగారం చోరీ | ABP Desam
ABP Desam
Updated at:
04 Jul 2022 11:15 PM (IST)
నిజామాబాద్ మెండోరా మండలం బుస్సా పూర్ లో భారీ చోరీ జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లాకర్ల నుంచి నగదు, బంగారం అపహరణ దుండగులు అపహరించారు. గ్యాస్ కట్టర్ ల సాయంతో ఏకంగా లాకర్లు తెరిచి దుండగులు చోరీకి పాల్పడ్డారు.