MP Dharmapuri Arvind Protest: తనకు భద్రత లేదంటూ సీపీ ఆఫీస్ ఎదుట బైఠాయింపు | Nizamabad | ABP Desam

నిజామాబాద్ సీపీ క్యాంప్ కార్యాలయం ముందు ఎంపీ ధర్మపురి అర్వింద్ బైఠాయించారు. తన సొంత నియోజకవర్గంలో తిరుగుతుంటే టీఆర్ఎస్ నేతలు గూండాల్లా వచ్చి తనని అడ్డుకున్నారని ఆరోపించారు. తనకు భద్రత కల్పించాలని ఎంపీ డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola