Minister Niranjan Reddy: చెరకు రైతుల నుంచి వ్యవసాయశాఖ మంత్రికి నిరసన సెగ | ABP Desam

Nizamabad Armur నియోజకవర్గంలో వానాకాలం పంట సాగు యాజమాన్య పద్ధతులపై రైతు అవగాహన సదస్సులో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి చెరకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola