Nizamabad Government Hospital: బాత్రూంలో పడిపోయిన శ్వేత.. అసలేం జరిగింది? | ABP Desam
ABP Desam
Updated at:
13 May 2022 06:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పీజీ స్టూడెంట్ (PG student) అనుమానాస్పద స్థితిలో మరణించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత.. గురువారం రాత్రి గైనికాలజీ వార్డులో డ్యూటీ చేసింది. ఉదయం చూసే సరికి శ్వేత విగత జీవిగా పడి ఉన్నది.