Nizamabad Government Hospital: బాత్రూంలో పడిపోయిన శ్వేత.. అసలేం జరిగింది? | ABP Desam

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పీజీ స్టూడెంట్ (PG student) అనుమానాస్పద స్థితిలో మరణించింది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన శ్వేత.. గురువారం రాత్రి గైనికాలజీ వార్డులో డ్యూటీ చేసింది. ఉదయం చూసే సరికి శ్వేత విగత జీవిగా పడి ఉన్నది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola