విద్యార్థి మృతితో చెలరేగిన ఆందోళనలు సమాప్తం, పోలీసుల భారీ బందోబస్తు | DNN
ABP Desam
Updated at:
24 Aug 2022 10:13 PM (IST)
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సూసైడ్ తో చెలరేగిన ఆందోళనలు శాంతించాయి. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. విద్యార్థులు పరీక్షకు కూడా హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.