స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పిలుపునకు కదిలివచ్చిన రాష్ట్ర ప్రజలు| ABP Desam
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చిన సామూహిక జాతీయ గీతాలాపన రాష్ట్రం మొత్తం ఘనంగా జరిగింది. 11 గంటల 30 నిమిషాలకు ఎక్కడివారు అక్కడే నిల్చుని జాతీయ గీతాన్ని ఆలపించారు.