Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న అభ్యర్థులు | ABP Desam
ABP Desam
Updated at:
03 Nov 2022 12:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మొదటి గంటలో ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.