Munugode Bypoll : మునుగోడు ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ | DNN | ABP Desam
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం పీక్స్ కు చేరుకుంటుంది. బీజేపీ తరపున అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలపైనే కాదు..కార్యకర్తలపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ప్రచారంలో భాగంగా తన సభకు ఇబ్బంది కలిగిస్తున్న ఇతర పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి తీసుకెళ్లాలంటూ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి.