MLC Kavitha on Chandrababu : తెలంగాణలో ఆంధ్రా అధికారులు..చంద్రబాబు పనేనా.? | ABP Desam
Continues below advertisement
తెలంగాణ ప్రభుత్వ సంస్థల్లో అధికారులుగా, అడ్వైజర్లుగా ఆంధ్రా వారిని ఎందుకు నియమిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఢిల్లీ కేంద్రంగా పచ్చ అంకుల్ డైరెక్షన్ లో తెలంగాణను కబ్జా పెడుతున్నారా అంటూ మండిపడ్డారు.
Continues below advertisement