Mizoram Governor Hari Babu Kambhampati : బండారు దత్తాత్రేయ కారణంగానే రాజకీయ సఖ్యత | ABP Desam

హైదరాబాద్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం గొప్ప విషయమన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola