Ministers About Bhadradri FRO Death: అధికారి మరణంపై మంత్రులు సీరియస్
ABP Desam
Updated at:
23 Nov 2022 03:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడులో మరణించిన FRO శ్రీనివాసరావు మృతదేహానికి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున 50 లక్షల నగదు, ఓ ఉద్యోగం, ఇంటిస్థలం ఇస్తామన్నారు. అడవులను రక్షించేందుకు అధికారులు చాలా కష్టపడుతున్నారని... ఇలాంటి ఘటనలు చాలా దారుణమన్నారు. బాధ్యులపై కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామన్నారు.