Minister Vemula PrasanthReddy: వేల్పూరులో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి వేముల

CM KCR ను దేశ ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని Minister Vemula Prasanth Reddy అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ...తెలంగాణలో జరిగిన అభివృద్ధి చూసి దేశం అబ్బురపడుతోందన్నారు. కాళేశ్వరంపై ప్రపంచదేశాలే ఆశ్చర్యపోతున్నాయన్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola