KTR Comments on CM Jagan | ఏపీలోనూ పెట్టుబడులు పెట్టాలంటూ వ్యాపారవేత్తలకు కేటీఆర్ పిలుపు | ABP

రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌కు, వరంగల్‌కు పెద్ద తేడా ఉండదని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. హనుమకొండలోని మండికొండలో ఐటీ పార్క్‌ను మంత్రి ప్రారంభించిన కేటీఆర్...ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరారు. కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola