Telangana MLC elections: తెలంగాణాలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..! | ABP Desam

ఖమ్మం,కరీంనగర్,రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఖమ్మంలో పోలింగ్ కేంద్రం లోపల టీఆర్ ఎస్ నేతలు ఉండటంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్దానిక కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వావాదనికి దిగడంతో అరెస్ట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola