తెలంగాణ ఉద్యమకారులను విస్మరించటమే టీఆర్ఎస్ పతనానికి నాంది

కరీంనగర్ లో ఎన్నికల వేడి రాజుకుంది . ఎమ్మెల్సీ పదవికి పోటీ పడుతున్న టీఆర్ఎస్ రెబెల్ నేత రవీందర్ సింగ్ తన గెలుపు ఖాయమని అంటున్నారు. ఉద్యమకారులను విస్మరించడమే పతనానికి నాంది అంటున్న రవీందర్ సింగ్ తో ఏబీపీ దేశం ప్రతినిధి ఫణిరాజ్ ముఖాముఖి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola