భారీ వరదల తర్వాత మంథనిలో గౌతమేశ్వర ఆలయం ఘాట్ వద్ద ప్రస్తుత పరిస్థితేంటి? పట్టణం కోలుకుందా?
Continues below advertisement
కరీంనగర్ జిల్లా కేంద్రానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంథని.... ఇటీవల వరదలకు తీవ్రంగా నష్టపోయింది. పట్టణంలోని గౌతమేశ్వర ఆలయం వద్ద ఘాట్ నుంచి వరదలకు కారణమైన పరిస్థితిని మా ప్రతినిధి ఫణి అందిస్తారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement