Bandi Sanjay Comments Karimnagar Ektha Yatra:మదర్సాలను నిషేధిస్తాం..హిందూ రిజర్వేషన్లు తెస్తాం
ABP Desam
Updated at:
25 May 2022 10:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKarimnagar లో నిర్వహించిన Hindu Ektha Yatra తెలంగాణ బీజేపీ చీఫ్ bandi Sanjay వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మసీదులు తవ్వేందుకు సిద్ధమా అని సవాల్ విసిరిన బండి...మసీదులు తవ్వి శివం దొరికితే తమకు..శవం దొరికితే వాళ్లకు ఇస్తామన్నారు. తెలంగాణలో రామరాజ్యం రాగానే ఉర్దూను శాశ్వతంగా నిషేధిస్తామన్న బండి సంజయ్....మదర్సాలను పూర్తిగా నిషేధించి మైనార్టీల రిజర్వేషన్లు తీసేసి.హిందూ రిజర్వేషన్లు తీసుకువస్తామన్నారు.