KA Paul On Dharani Portal Case : న్యాయస్థానం తన కేసును తీసుకోవటం లేదన్న కేఏ పాల్ | ABP Desam

బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టులను సైతం మేనేజ్ చేస్తోందన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. ప్రభుత్వ వ్యతిరేక కేసులు తీసుకోకుండా భయపెడుతున్నారన్న పాల్...ధరణి పోర్టల్ కారణంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola