TPCC Chief Revanth reddy : తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రేవంత్ | ABP Desam
తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీ కారణంగానే భద్రాచలం మునిగిపోయిందని విమర్శించారు.
తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీ కారణంగానే భద్రాచలం మునిగిపోయిందని విమర్శించారు.