Secunderabad Mahankali Bonalu: అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీగా తరలివస్తున్న భక్తులు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఆలయం వద్ద రద్దీ నెలకొంది. బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola