Secunderabad Fire Accident: అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి మహమూద్ అలీ

సికింద్రాబాద్ లో రూబీ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని హోంమంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. పొగ ఎక్కువగా వ్యాపించడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని ఆయన అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola