హైదరాబాద్ లో 1600 పడకలు , నీలోఫర్ లో 800 ప్రత్కేక పడకలు ఏర్పాటు :మంత్రి హరిష్ రావు
ABP Desam
Updated at:
24 Dec 2021 04:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, 12 పడకల ఐ వార్డు ప్రారంభించారు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, వైద్య సదుపాయాలతో సిద్దంగా ఉన్నామని మంత్రి తెలిపారు.