Hyderabad Laddu for Ayodhya Ram Mandir : ఒక్క రోజులో.. 1265 కేజీల లడ్డూ ఎలా చేశారంటే..! | ABP Desam

ఈనెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య రామయ్యకు ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పికెట్ ప్రాంతానికి చెందిన నాగభూషణం రెడ్డి అనే భక్తుడు రాముడి గుడికి 1,265కిలోల లడ్డూను బహూకరించనున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola