Telugu Academy:ఫిక్స్ డ్ డిపాజిట్లు కుంభకోణంలో కీలక నిందితుడి గుర్తింపు

తెలుగు అకాడమీ ఎఫ్ డీ కుంభకోణంలో నిందితుడిని గుర్తించారు. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత పోలీస్ లు  కీలక వివరాలు రాబట్టారు. కోట్లు కొట్టేందుకు పెద్ద హస్తాల పాత్రలు ఉన్నాయని గుర్తించారు , దానికి బ్యాంక్ కే  కమిషన్ ఇచ్చినట్లు గుర్తింపు. తెలుగు అకాడెమీ అక్కౌంట్స్ అధికారి రమేష్ పాత్ర ఉన్నట్టు గుర్తించారు. మొత్తం రూ 64.5 కోట్లు నిధులను గోల్ మాల్ చేసినట్లు అంచనా. కుంభకోణం లో కీలక నిందితుడు  సాయికుమార్ , బ్యాంక్ ఏజెంట్ మరియు చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన ని అరెస్ట్ చేశారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola