CP Mahesh Bhagwat : హైదరాబాద్ లో హాస్టల్స్ పై ప్రత్యేక నిఘా ఉంచుతామన్న మహేష్ భగవత్

Continues below advertisement

ఉప్పల్ లో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసులో నిందితులు హాస్టల్ లో ఉండేవారని, వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా రూమ్ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇకపై హాస్టల్స్ యాజమాన్యాలు అన్ని రకాల రికార్డులు మెయింటైన్ చేయాల్సిందేనంటున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ తో మా ప్రతినిధి గీత ఫేస్ టు ఫేస్

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram