Bandaru Dattatreya : కర్నూలు వరదలప్పుడు రోశయ్య అలుపెరగకుండా పనిచేశారన్న దత్తాత్రేయ | ABP Desam

Continues below advertisement

రోశయ్య లేరని తెలిసి చాలా బాధగా వుంది. గొప్ప రాజకీయవేత్త , ఆర్ధిక నిపుణులు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు, హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ.ఒక తరం నాయకున్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోల్పోయారన్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola