Huzurabad By Poll దగ్గర పడుతుండటంతో రంగంలోకి కేంద్ర బలగాలు

హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఇప్పటికే మూడు ప్లాటూన్ ల కేంద్ర బలగాలను పంపించిన సిఈసి ఇప్పుడు మరో 20 ఫ్లాట్ల కేంద్ర బలగాలను నియోజకవర్గం అంతటా మోహరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రేపు 10 ఫ్లాట్ల ప్లాటూన్ల కేంద్ర బలగాలు హుజురాబాద్ కి చేరుకోనున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola