Harish Rao on Cm Revanth Reddy | ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం కేటాయించాలని హరీశ్ రావు డిమాండ్ | ABP
Harish Rao on Cm Revanth Reddy | నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం కింద ఎకరాకు 25 వేల రూపాయలు కేటాయించాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా పరిధిలోని ఎండిన పంటలను పరిశీలించారు.