Harish Rao on Cm Revanth Reddy | ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం కేటాయించాలని హరీశ్ రావు డిమాండ్ | ABP
Continues below advertisement
Harish Rao on Cm Revanth Reddy | నీళ్లు లేక పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం కింద ఎకరాకు 25 వేల రూపాయలు కేటాయించాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా పరిధిలోని ఎండిన పంటలను పరిశీలించారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement