Goshamahal Mla Rajasingh on Hindu Country : సమాజ్ వాదీ పార్టీ నేత వ్యాఖ్యలకు రాజాసింగ్ కౌంటర్ | ABP
ABP Desam
Updated at:
26 Aug 2023 03:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2024 తర్వాత భారత్ హిందూ దేశంగా మారటం ఖాయమని..దీన్ని ఎవరూ ఆపరేలన్నారు గోషా మహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి సస్సెండ్ అయిన నేత రాజా సింగ్. ఆయన ఈ మాటలు అనటానికి కారణం సమాజ్ వాదీ పార్టీ జనరల్ సెక్రటరీ, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య చేసిన కామెంట్స్.