Falaknuma Express Fire Accident : యాదాద్రి జిల్లాలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు అగ్నిప్రమాదం | ABP

యాదాద్రి జిల్లాలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరిగింది. యాదాద్రి జిల్లా బొమ్మైపల్లి, పగిడిపల్లి మధ్యలో హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నాలుగు బోగీల్లో మంటలు చెలరేగాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola