DK Shivakumar on CM KCR : విజయవాడలో తెలంగాణ ఎన్నికలపై డీకేశివకుమార్ | ABP Desam
Continues below advertisement
తెలంగాణ సాధించి పదేళ్లు దాటుతున్నా రాష్ట్రంలో లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమేనన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కోదాడలో కాంగ్రెస్ ప్రచారం కోసం విజయవాడకు వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడారు.
Continues below advertisement