CM KCR Sathupally Sabha : ఆంధ్రారైతులు ధాన్యం తెలంగాణలో అమ్ముకుంటున్నారు.! | ABP Desam

Continues below advertisement

సత్తుపల్లి ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్..ఆంధ్రప్రదేశ్ పై కొన్ని కామెంట్స్ చేశారు. సత్తుపల్లిలో ఉండే ప్రజలు సరిహద్దుకు అటూ ఇటూ ఉన్న ప్రగతిని చూసి బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram