CM KCR Sathupally Sabha : ఆంధ్రారైతులు ధాన్యం తెలంగాణలో అమ్ముకుంటున్నారు.! | ABP Desam
Continues below advertisement
సత్తుపల్లి ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్..ఆంధ్రప్రదేశ్ పై కొన్ని కామెంట్స్ చేశారు. సత్తుపల్లిలో ఉండే ప్రజలు సరిహద్దుకు అటూ ఇటూ ఉన్న ప్రగతిని చూసి బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు.
Continues below advertisement