CM KCR New Secretariat : నూతన సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత మాట్లాడిన కేసీఆర్ | ABP Desam

తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నిర్ణయించిన ముహార్తానికి కొత్త ఛాంబర్ లో ఆసీనులైన కేసీఆర్..ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో...నూతన సచివాలయాన్ని ప్రారంభించటం తన జీవితంలో గొప్ప అదృష్టమన్నారు కేసీఆర్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola