CM KCR Condolences Mukarram Jah : ఇస్తాంబుల్ నుంచి వచ్చిన ముకర్రం ఝా పార్థివదేహం | DNN | ABP Desam

ఎనిమిదో నిజాం ముకర్రం ఝా పార్థివ దేహం హైదరాబాద్‌ చేరుకుంది. ఇస్తాంబుల్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని శంషాబాద్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola