
Chiryal Natkam Pond : చిర్యాల్ నాట్కం చెరువులో ముగ్గురు విద్యార్థులు మృతి | DNN | ABP Desam
Continues below advertisement
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ గ్రామంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్ నాట్కం చెరువులో మునిగి చనిపోయారు.
Continues below advertisement