BRS Minister Meet Governor Tamilisai : గవర్నర్ తో వివాదాలకు ఫుల్ స్టాప్..?

పుదుచ్చేరి పర్యటన ముగించుకున్న గవర్నర్ తమిళి సై హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. రాజ్ భవన్ కు చేరుకున్న గవర్నర్ తమిళి సైను మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులు కలిశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola