BJP MLA T. Rajasingh on KTR |తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీపై రాజాసింగ్ ప్రశ్నల వర్షం |

ఆల్ రెడీ ఇల్లు ఉన్నవారికే మళ్లీ డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఇళ్లులు కూడా కట్టలేదని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola