BJP Mla RajaSingh On CM KCR: ఏడాదిలో కేసీఆర్ ఏం చేయలేదు.అందుకే గవర్నర్ ప్రసంగం వద్దన్నారు| ABP Desam
BJP MLA Rajasingh CM KCR పై విమర్శలు చేశారు. Budget Session లో Governor Speech లేకపోవటంపై రాజాసింగ్ విమర్శలు చేశారు. తెలంగాణ రాజు మైండ్ ఖరాబ్ అయ్యిందంటూ ఘాటుగా స్పందించారు.