Bandi Sanjay Karimnagar Sabha : ఘనంగా ముగిసిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర | DNN | ABP Desam
ABP Desam
Updated at:
15 Dec 2022 09:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకరీంనగర్ లో బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా బండి సంజయ్ ను బీజేపీ కార్యకర్తలు భుజాలపై మోశారు. ఆ తర్వాత కరీంనగర్ లో నే బీజేపీ బహిరంగ సభను నిర్వహించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరీంనగర్ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.