Adilabad Tigers Fear : తాంసి(కే) శివారు గ్రామాల్లో భయం గుప్పిట్లో ప్రజలు | DNN | ABP Desam
ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి (కే) గ్రామ శివారులో నాలుగు పులులు సంచరిస్తున్నాయి. గత వారం రోజుల క్రితం రాత్రిపూట రోడ్లపై కనిపించిన నాలుగు పులులు.. సోమవారం ఉదయం పూట మళ్ళీ రోడ్డు దాటుతూ ఓ పశువుల కాపరికి కనిపించాయి. ఈ క్రమంలోనే తాంసి (కే) అటవి ప్రాంతంలో రెండు పశువులపై పులులు దాడి చేసి హతమార్చాయి. నాలుగు పులులు సంచరిస్తున్న తాంసి (కే) అటవి ప్రాంతంలో.. రెండు పశువులను హతమార్చిన ప్రదేశం నుండి అటవిశాఖ సిబ్బందితో కలిసి abp దేశం అందిస్తున్న ఎక్స్ క్లూజీవ్ రిపోర్ట్.