Accident In My Home Cement Factory: సూర్యాపేట జిల్లాలో ప్రమాదం

Continues below advertisement

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మై హోం గ్రూపునకు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram