Mallu Batti Vikramarka Exclusive: హుజూరాబాద్ ఒక్కదానికే ఇస్తే ఊరుకోం: భట్టి విక్రమార్క
ABP Desam
Updated at:
08 Aug 2021 05:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదళిత దండోరా యాత్రపై తెలంగాణ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క 'ఏబీపీ దేశం'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉపఎన్నికల కారణంగానే హుజూరాబాద్ లో దళిత బంధు అమలుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది టీఆర్ఎస్ పార్టీ డబ్బు కాదని ప్రభుత్వ నిధులన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దళితులందరికీ ఈ పథకం అందాలన్నారు. కాంగ్రెస్ చేసే పోరాటంలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తామన్నారు.