PV Sindhu : సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ మహిళల సింగిల్స్ ఫైనలో సింధు విజయం | ABP Desam

రెండు సంవత్సరాల తర్వాత పీవీ సింధు ఓ టైటిల్ ను గెలుచుకుంది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో సింధు విజయం సాధించింది. మన దేశానికే చెందిన వర్థమాన క్రీడాకారిణి మాళవిక బన్సోడ్ పై 21-13, 21-16తో విజయంసాధించింది సింధు. ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకున్న తర్వాత సింధు సాధించిన పతకం ఇదే.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola