MS Dhoni Rohit Sharma Captaincy IPL 2024: పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు, అలా ఎందుకు అన్నాడు..?
ABP Desam
Updated at:
21 Mar 2024 10:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో... ఇద్దరు అత్యంత విజయవంతమైన కెప్టెన్లు. రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీ. ఇద్దరూ చెరో ఐదుసార్లు తమ జట్లను ఛాంపియన్ గా నిలిపారు. ఇద్దరూ లెజెండ్సే. అందుకే ఇద్దరిలో ఎవరు బెటర్ కెప్టెన్ అనే టాపిక్ ఎప్పటికీ ఓ పట్టాన తెగదు. ఇప్పుడు తాజాగా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.