Good News For IPL Fans : ఈ ఏడాది ఖాళీ స్టేడియాలు కనిపించవు | Cricket | BCCI | ABP Desams

Continues below advertisement

IPL ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్. ఎందుకంటే గత రెండు సీజన్ల మాదిరిగా ఈ ఏడాది మ్యాచ్ లు ఖాళీ స్టేడియాల్లో జరిగే అవకాశం ఉండకపోవచ్చు. 25 శాతం సీటింగ్ ను అనుమతించేందుకు BCCI అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ముంబయి, పుణె నగరాల్లోని 3-4 స్టేడియాల్లోనే ఈ సీజన్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన బోర్డు..... ఆ ఏర్పాట్లు చూస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే 25 శాతం సీటింగ్ పై మాట్లాడినట్టు సమాచారం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram