బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్ నుంచి పదిమంది లంకేయులు మాయం | ABP Desam

కామన్ వెల్త్ గేమ్స్ లో నిర్వాహకులకు ఇప్పుడు ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది అదేంటంటే బ్రిటన్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ శిబిరం నుంచి లంక ఆటగాళ్లు కనిపించకుండా పోయారు. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా పది మంది మాయం అవటమే ఇప్పుడు నిర్వాహకుల్లో టెన్షన్ పెంచుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola