బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్ నుంచి పదిమంది లంకేయులు మాయం | ABP Desam
ABP Desam
Updated at:
08 Aug 2022 03:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకామన్ వెల్త్ గేమ్స్ లో నిర్వాహకులకు ఇప్పుడు ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది అదేంటంటే బ్రిటన్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ శిబిరం నుంచి లంక ఆటగాళ్లు కనిపించకుండా పోయారు. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా పది మంది మాయం అవటమే ఇప్పుడు నిర్వాహకుల్లో టెన్షన్ పెంచుతోంది.