YS Sharmila on CM KCR : కేసీఆర్ దొంగలా తెలంగాణను దోచుకున్నారన్న షర్మిల | DNN | ABP Desam

Continues below advertisement

CM KCR దొంగలా మారి తెలంగాణను దోచుకున్నారన్ని YSRTP అధ్యక్షురాలు YS Sharmila ఆరోపించారు. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా కేసీఆర్ నెరవేర్చలేదన్న షర్మిల...స్కూటర్ మీద తిరిగిన వ్యక్తి ఇప్పుడు విమానాలు కొంటున్నారంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram