Pawan Kalyan on Janasainiks : వైసీపీ ఆంక్షలతో కార్యకర్తలతో మాట్లాడలేకపోతున్నా | DNN | ABP Desam

Continues below advertisement

Visakhapatnam నుంచి బయలు దేరేముందు పవన్ కల్యాణ్ మాట్లాడారు. వైసీపీ ఆంక్షలతోనే కార్యకర్తలతో మాట్లాడలేకపోతున్నానన్నారు. అరెస్టైన కార్యకర్తల కోసం హైకోర్టుకు వెళ్తున్నానన్న పవన్....ఇది ప్రభుత్వం పైన యుద్ధం తప్ప పోలీసులపై కాదన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram