Union Minister Shekhawat : అవినీతి పరులను జైల్లో పెట్టేందుకు బీజేపీకి అధికారమివ్వండి | ABP Desam

యాదాద్రిలో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామయాత్ర బహిరంగ సభలో కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ పాల్గొన్నారు. కేసీఆర్ పరిపాలన అవినీతిమయమైందన్న షెకావత్...కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కమీషన్ల కోసమే కట్టారంటూ ఆరోపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola